Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్ప్రశాంత్ కు అశ్రునివాళి

ప్రశాంత్ కు అశ్రునివాళి

📰 Generate e-Paper Clip


సోమవారం రాత్రి బాపట్ల నుండి కర్లపాలెం వెళుతున్న సమయంలో, మార్గమధ్యంలో నల్లమోతు వారి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, విశాలాంధ్ర తెలుగు దినపత్రిక బాపట్ల జిల్లా బ్యూరోలో పనిచేస్తున్న ప్రశాంత్ తమ్ముడు రాజు గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం.
ప్రశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ వేదనను తట్టుకునే ధైర్యం, శక్తి ప్రసాదించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
– నరేంద్ర

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular